మన్యం మనుగడ, పినపాక :
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పినపాక మండలం సీతారాంపురం గ్రామంలో నిర్వహిస్తున్న బొడ్రాయి ప్రతిష్టా మహోత్సవానికి టీఆర్ఎస్ పార్టీ పినపాక మండల అధ్యక్షుడు పగడాల సతీష్ రెడ్డి రూ.5 వేలు వితరణగా ఆ గ్రామ సర్పంచ్ నాలి మహేష్ కు అందజేశారు. విషయం తెలిసిన వెంటనే స్పందించి వితరణగా 5వేలు అందజేసిన సతీష్ రెడ్డికి నాలి మహేష్ కృతజ్ఞతలు తెలియజేశారు
ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ నాయకులు ఎక్కంటి అంకిరెడ్డి, శరం శంకర్, శరం సర్వేష్లు పాల్గొన్నారు.
Post A Comment: