CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

TS

బొడ్రాయి ప్రతిష్టకు 5వేలు వితరణగా అందజేసిన మండల అధ్యక్షుడు పగడాల సతీష్ రెడ్డి.

Share it:

 


మన్యం మనుగడ, పినపాక : 


భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పినపాక మండలం సీతారాంపురం గ్రామంలో నిర్వహిస్తున్న బొడ్రాయి ప్రతిష్టా మహోత్సవానికి టీఆర్ఎస్‌ పార్టీ పినపాక మండల అధ్యక్షుడు పగడాల సతీష్ రెడ్డి రూ.5 వేలు వితరణగా ఆ గ్రామ సర్పంచ్ నాలి మహేష్ కు అందజేశారు. విషయం తెలిసిన వెంటనే స్పందించి వితరణగా 5వేలు అందజేసిన సతీష్ రెడ్డికి నాలి మహేష్ కృతజ్ఞతలు తెలియజేశారు

ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్‌ నాయకులు ఎక్కంటి అంకిరెడ్డి, శరం శంకర్‌, శరం సర్వేష్‌లు పాల్గొన్నారు.

Share it:

TS

Post A Comment: