మన్యం టీవీ దుమ్ముగూడెం ::
దుమ్ముగూడెం మండలం టిఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో ఆ పార్టీ మండల అధ్యక్షులు అన్నే సత్యాలు మాట్లాడుతూ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కేంద్రంలోని నూతనంగా ఏర్పాటు చేస్తున్న రాష్ట్ర ప్రభుత్వ విప్ పినపాక శాసనసభ్యులు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అధ్యక్షులు కార్యాలయం ప్రారంభోత్సవ కార్యక్రమానికి మండలం నుంచి టిఆర్ఎస్ పార్టీ శ్రేణులు అధిక సంఖ్యలో తరలిపోవాలి అని కోరారు. ఈ కార్యక్రమంలో జడ్పిటిసి, ఎంపీపీ, ఎంపిటిసిలు, సొసైటీ చైర్మన్, డైరెక్టర్లు, గౌరవ సర్పంచులు, టిఆర్ఎస్ మండల కార్యదర్శి, మండల రైతు సమితి అధ్యక్షులు, ఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు, సోషల్ మీడియా, కోఆర్డినేటర్, గ్రామ కమిటీ అధ్యక్షులు, కార్యదర్శులు, వివిధ హోదాల్లో ఉన్న టిఆర్ఎస్ పార్టీ నాయకులు అందరూ హాజరుకావాలని కోరారు..
Post A Comment: