CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

TS

శ్రీ చైతన్య కరకులం విద్యార్థు లు పదో తరగతి ఫలితాలలో 100 శాతం ప్రతిభ..

Share it:



మన్యం టీవీ మణుగూరు:


భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, మణుగూరు గుట్ట మల్లారం, చైతన్య కరుకులం విద్యార్థులు వారి ప్రతిభను చాటుకున్నారు. 2021- 22 పదో తరగతిలో నలుగురు 10 జిపిఏ సాధించారు ఆరుగురు విద్యార్థులు 9.8 సాధించారు. సబ్జెక్టుల వారీగా పరిశీలిస్తే మాథ్స్ లో 38 మంది 10 జిపిఏ, హిందీ లో 32 మంది విద్యార్థులు 10 జీపీఏ,సైన్స్ లో 32 మంది విద్యార్థులు 10 జీపీఏ,ఇంగ్లీషులో 28 మంది విద్యార్థులు 10 జీపీఏ, సాధించారు.ఈ సందర్భంగా ప్రిన్సిపల్ ప్రధానోపాధ్యాయులు సాయి కృష్ణ ప్రసాద్, మాట్లాడుతూ,ఇంత మంచి జిపిఏ సాధించగలిగే ఏమంటే మా ఉపాధ్యాయుని ఉపాధ్యాయుల ప్రతిభ అని కొనియాడారు.ఉత్తీర్ణులైన విద్యార్థులకు పుష్పగుచ్చాలు ఇచ్చి సన్మానించారు.ఈ కార్యక్రమానికి ఎం.నరేష్,సి బ్యాచ్ ఇన్చార్జి టి.నరేష్ విద్యార్థులు వారి యొక్క తల్లిదండ్రులు ఉపాధ్యాయుని ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

Share it:

TS

Post A Comment: