CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

TS

కాంగ్రెస్ పార్టీ అధ్వర్యంలో రచ్చబండ కార్యక్రమం.

Share it:

 

మన్యం మనుగడ కరకగూడెం:కాంగ్రెస్ పార్టీ పినపాక నియోజకవర్గ కన్వీనర్‌ చందా.సంతోష్ కుమార్ అధ్వర్యంలో మండలపరిదిలోని చొప్పాల గ్రామంలో రచ్చబండ కార్యక్రమాం చేపట్టారు.ఈ కార్యక్రమనికి ముఖ్య అతిథిగా మాజీ ఎమ్మెల్యే, మాజీ జడ్పి చైర్మన్ చందా లింగయ్య దొర హాజరయ్యారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ టి పిసిసి అధ్యక్షులు, డిసిసి అధ్యక్షులు ఆదేశాల మేరకు వరంగల్ లో రైతు డిక్లరేషన్ కరపత్రాలను అందజేయడం జరిగిందిని అన్నారు.కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే వ్యవసాయనికి పూర్వ వైభవం తెస్తు రైతుల జీవితాల్లో వెలుగులు నింపేందుకు ఈ డిక్లరేషన్ ప్రవేశపెట్టడం జరిగిందన్నారు.ఈ కార్యక్రమంలో జిల్లా మైనారిటీ సెల్ అధ్యక్షులు మహమ్మద్ ఖాన్, పినపాక మండల అధ్యక్షులు గొడిశాల రామనాథం,బూర్గంపాడు అధ్యక్షులు దుగ్గిపూడి.కృష్ణరేడ్డి,సీనియర్ నాయకులు కాటబోయిన.నాగేశ్వరరావు,కాంగ్రెస్ పార్టీ నాయకులు,మహిళల నాయకులు పాల్గొన్నారు.

Share it:

TS

Post A Comment: