మన్యం మనుగడ,మంగపేట.
శనివారం స్వర్గీయ భారత దేశ మాజీ ప్రధాన మంత్రి రాజీవ్ గాంధీ వర్ధంతి సందర్భంగా మంగపేట మండల కేంద్రంలో మండల అధ్యక్షులు మైల జయరాం రెడ్డి అధ్యక్షతనలో కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యుల సమక్షంలో మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ కి ఘనంగా నివాళ్ళలను అర్పించారు. మండల కేంద్రంలోని ప్రభుత్వ హాస్పిటల్ లో ఉన్న రోగులను పరామర్శించి పండ్లను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఎస్టీ సెల్ అధ్యక్షులు గుమ్మడి సోమయ్య, జిల్లా మహిళ కాంగ్రెస్ అధ్యక్షురాలు కొమరం ధనలక్ష్మి, ఉమ్మడి జిల్లా ఉపాధ్యక్షులు పూజారి సురేందర్, బాబు, జిల్లా యూత్ కార్యదర్శి మంగపేట మండల సోషల్ మీడియా ఇంచార్జ్ కర్రీ నాగేంద్రబాబు, ఎస్సి సెల్ జిల్లా ప్రధాన కార్యదర్శి దిగ్గొండ కాంతారావు,ఎస్టీ సెల్ జిల్లా ప్రధాన కార్యదర్శి ల్యావుడా శ్యాంలాల్, బ్లాక్ కార్యదర్శి చిలకమర్రి శ్రీనివాస్ మండల ఉపాధ్యక్షుడు తూడి భగవాన్ రెడ్డి, ప్రధాన కార్యదర్శి మైపా లాలయ్య, అధికార ప్రతినిధి జగన్మోహన్ రెడ్డి ఎస్సి సెల్ మండల అధ్యక్షులు పల్లికొండ యాదగిరి, ఎస్టీ సెల్ మండల అధ్యక్షులు చాదా మల్లన్న,మైనార్టీ సెల్ మండల అధ్యక్షులు షేక్ హిదైతుల, బీసీ సెల్ మండల అధ్యక్షులు ముత్తినేని ఆదినారాయణ, సింగిల్ విండో డైరెక్టర్లు కోడం బాలక్రిష్ణ,గంట సునీత, రామారావు, సీనియర్ నాయకులు నర్రా కిషోర్, కారుపోతుల నర్సయ్య గౌడ్, బసారి నాగార్జున, చంద ర్లపాటి శ్రీనివాస్, చెట్టుపల్లి వెంకటేశ్వర్లు, సున్నం ఆనంద్, చిన్నపల్లి రాంబాబు, స్వామి,బసారి హరికృష్ణ, మద్దిపాటి శేషు,ఉజ్వల్, ముక్కెర శ్రీను, మసిరెడ్డి వెంకటరెడ్డి,బోడ రామచంద్రయ్య,గడ్డం చిరంజీవి, బండపల్లి నర్సయ్య,తోట అశోక్, పందిరి మోహన్, ముగల ముసలయ్య, మైల మల్లికార్జుణ, కప్పల వెంకటేశ్వర్లు, ఆక వెంకట్రావ్, మంచర్ల రాంబాబు, భిక్షపతి, సతీష్ తదితరులు హాజరయ్యారు.
Post A Comment: