CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

TS

మాజీ ఎమ్మెల్యే ఆధ్వర్యంలో శనగకుంట అగ్నిప్రమాద బాధితులకు నిత్యావసరాలు.

Share it:

 


మన్యం మనుగడ, మంగపేట.

ములుగు జిల్లా మంగపేట మండలం శనగగుంట గ్రామం అగ్ని ప్రమాదంలో 44 ఇల్లు కాలిపోవడం దానితో బాధితులు నిరాశ్రయులు అయిన విషయం తెలుసుకొని వెంటనే స్పందించి బాధితులకు సిపిఐ (ఎం.ఎల్) ప్రజా పంథ ఇల్లందు మాజీ ఎమ్మెల్యే గుమ్మడి నర్సయ్య బియ్యం కూరగాయలు నూనె ప్యాకెట్లు బట్టలు ఇవ్వడం పంచడం జరిగింది.ఈ సందర్బంగా గుమ్మడి నర్సయ్య మాట్లాడుతూ ఐకమత్యంగా ధైర్యంగా ఉండాలని మనో ధైర్యం చెప్పడం జరిగింది. ఈ కార్యక్రమంలో గుండాల మండల నాయకులు కొమరం శాంతయ్యమాజీ సర్పంచ్ పిడిఎస్యూ రాష్ట్ర సహాయ కార్యదర్శి కం పార్టీ వృద్ధి టీపీటీఫ్ రాష్ట్ర జనరల్ కౌన్సిలర్ సమ్మన్న తదితరులు పాల్గొన్నారు. .

Share it:

TS

Post A Comment: