దమ్మపేట ఏప్రిల్ 08 ( మన్యం మనుగడ ) : సారపాక ఐ టి సి గెస్ట్ హౌస్ లో రాష్ట్ర రవాణా శాఖా మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ ని మర్యాద పూర్వకంగా కలసి అనేక రకాల సమస్యలపై చర్చించి సహకరించాలి అని తెలిపిన దమ్మపేట సొసైటీ చైర్మన్ రావు జోగేశ్వరరావు .వీరితో పోతినేని శ్రీరామ వెంకటరావు ,కేవీ సత్యనారాయణ ,రవి ఉన్నారు.
Post A Comment: