దమ్మపేట ఏప్రిల్ 08 (మన్యం మనుగడ ) : దమ్మపేట మండలంలోని అప్పారావుపేట గ్రామంలో పామాయిల్ ఫ్యాక్టరీ ని ఈరోజు మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి సందర్శించారు నిర్మల్ నుంచి సుమారు మూడు వందల రైతులతో ఫ్యాక్టరీ కి వచ్చి పామాయిల్ సాగుపై అవగాహన కల్పించడం కోసం స్థానిక జడ్పీటీసీ పైడి వెంకటేశ్వరరావు సహకారం తీసుకున్నారు .ఈ సందర్భంగా ఎమ్మెల్యే మెచ్చా నాగేశ్వరరావు మంత్రికి శాలువా కప్పి సన్మానించారు
Post A Comment: