మన్యం మనుగడ, మంగపేట.
రెండో యాదగిరిగుట్టగా ప్రసిద్ధి చెందిన ములుగు జిల్లా మంగపేట మండలం మల్లూరు మల్లూరుశ్రీ లక్ష్మీ నరసింహస్వామి జాతర రెండోవ రోజు శుక్రవారం గరుడ పఠ లేఖనం దైత అమ్మ వారి స్నపనం గరుడాధి వాసం పూజ కార్యక్రమాలను భద్రాచలం సీతారామ చంద్ర స్వామి దేవస్థానం పూజరులు అమరవాది మురళి కృష్ణమా చార్యుల బృందం మదన మోహన చార్యులు,రామ నర్సింహా చార్యులు,వెంకట నర్సింహ చార్యులు, శాస్త్రబద్దంగా నిర్వహించారు.ఈ కార్యక్రమంలో ఈఓ సత్యనారాయణ,దేవస్థానం అర్చకులు రాఘవ చార్యులు, రాజశేఖర్ శర్మ,ఈశ్వర్ చంద్ శర్మ,పవన్ కుమార్,ఉన్నారు
Post A Comment: