మన్యం మనుగడ, మంగపేట.
కాంగ్రెస్ పార్టీ జాతీయ మహిళా ప్రధాన కార్యదర్శి ములుగు ఎమ్మెల్యే సీతక్క ఆదేశాల మేరకు
మంగపేట మండలం పొదమూరు గ్రామంలో కీ"శే "లు డార్రా నాగేశ్వ రావు అదేమ్మ కుమార్తె మౌనిక వివాహానికి హాజరై 10116/- రూపాయలు అందించి నూతన వధువు వరులను ఆశీర్వదించిన మంగపేట మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు.ఈ కార్యక్రమంలో మంగపేట గ్రామ కమిటీ అధ్యక్షులు సయ్యద్ హుస్సేన్,మండల ఉపా ధ్యక్షులు తూడి భగవాన్ రెడ్డి, మండల ఎస్టీ సెల్ అధ్యక్షులు చాద మల్లయ్య,మండల బీసీ సెల్ అధ్యక్షులు ముత్తినేని ఆదినా రాయణ,మండల ఎస్సి సెల్ అధ్యక్షులు పల్లికొండ యాదగిరి, మండల అధికార ప్రతినిధి బండ జగన్మోహన్ రెడ్డి,సీనియర్ నాయకులు మాసిరెడ్డి వెంకట్ రెడ్డి, బొల్లె రాములు,డార్రా బతకయ్య, పూనెం భాస్కర్,డార్రా సతీష్,దగ్గురి మహేష్,బొల్లె అశోక్,పాల్గొన్నారు
Post A Comment: