- ప్రేమికులుగా భావిస్తున్న స్థానికులు,
- సంఘటన స్థలానికి చేరుకుని దర్యాప్తు చేసున్న పోలీసులు, పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
ములకలపల్లి:మన్యంమనుగడ ప్రతినిధి :
మండలం లోని మండలం అన్నారం వాగులు జంట మృతదేహాలు లభ్యం.ఈ విషయం స్థానికులు పోలీసులకు సమాచారం తెలిపారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు,వీరు ప్రేమికులు గా స్థానికులు భావిస్తున్నారు, కానీ ఇది పరువు హత్య,లేక ఆత్మా హత్య అనేది పూర్తి విషయాలు తెలియాల్సిన ఉంది.
Post A Comment: