CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

TS

కళ్యాణ లక్ష్మి చెక్కుల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న భద్రాచలం ఎమ్మెల్యే పొదెం వీరయ్య...

Share it:


మన్యం టీవీ దుమ్ముగూడెం ::

దుమ్ముగూడెం మండలం తాసిల్దార్ కార్యాలయంలో ఏర్పాటుచేసిన కల్యాణలక్ష్మి చెక్కుల పంపిణీ కార్యక్రమంలో భద్రాచలం ఎమ్మెల్యే పొదెం వీరయ్య పాల్గొని లబ్ధిదారులకు అందజేయడం జరిగింది ఈ సందర్భంగా శాసనసభ్యులు మొత్తం 72 మంది లబ్ధిదారులకు 72,08,352/- రూపాయల విలువగల చెక్కులు పంపిణీ చేయడం జరిగింది. ఈ సందర్భంగా శాసనసభ్యులు తో దుమ్ముగూడెం మండల జడ్పిటిసి తేల్లం సీతమ్మ, ఎంపిపి లక్ష్మి, పాల్గొని చెక్కును అందజేశారు. ఈ కార్యక్రమంలో తాసిల్దార్ చంద్రశేఖర్, ఎంపీడీవో చంద్రమౌళి, కాంగ్రెస్ అధ్యక్షులు శ్రీనివాసరావు, బైరెడ్డి సీతారామా రావు, పిలక వెంకటరమణ రెడ్డి, పర్ణశాల సర్పంచ్ తెల్లం వరలక్ష్మి , ఎంపీటీసీ రామారావు, భీమరాజు, కాంగ్రెస్ నాయకుడు కనుబుద్ది దేవా, పొడియం వెంకటరమణ, వాగే రాజేశ్వరి, రెవెన్యూ సిబ్బంది, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు పాల్గొనడం జరిగింది..

Share it:

TS

Post A Comment: