CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

TS

మణుగూరు లో గ్రంథాలయం ఏర్పాటుకు స్థల పరిశీలన చేసిన ప్రభుత్వ విప్,రేగా కాంతారావు,జిల్లా కలెక్టర్ దురిశెట్టి అనుదీప్.

Share it:

 



మన్యం టీవీ మణుగూరు:


భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, మణుగూరు మండలం లోని మండల ప్రజా పరిషత్ కార్యాలయ ఆవరణలోని ఖాళీగా ఉన్న స్థలాన్ని రూ.1 కోటి రూపాయలతో గ్రంథాలయ భవనం నిర్మాణానికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్,టిఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షులు రేగా కాంతారావు,జిల్లా కలెక్టర్ దురిశెట్టి.అనుదీప్ మంగళవారం నాడు పరిశీలించడం జరిగింది.ఈ కార్యక్రమంలో ఎంపీపీ లు కారం.విజయకుమారి,గుమ్మడి. గాంధీ,తహసీల్దార్ నాగరాజు, ఎంపీటీసీల సంఘం జిల్లా, కార్యదర్శి గుడిపూడి. కోటేశ్వరరావు,మార్కెట్ కమిటీ డైరెక్టర్ బాబురావు,కో అప్షన్ సభ్యులు జావిద్ పాషా, టిఆర్ఎస్ పార్టీ ముఖ్య నాయకులు,కార్యకర్తలు,యువజన నాయకులు,టిఆరేస్వి నాయకులు,రెవెన్యూ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

Share it:

TS

Post A Comment: