గుండాల మే 1(మన్యం మనుగడ) న్యూ డెమోక్రసీ పార్టీ ఆధ్వర్యంలో ఘనంగా మే డే వేడుకలను నిర్వహించారు. మండల చండ్రపుల్లారెడ్డి సూపర్ వద్ద తాపీ మేస్త్రి అసోసియేషన్ ఆధ్వర్యంలో మే డే వేడుకలు నిర్వహించారు అనంతరం న్యూడెమోక్రసీ రాష్ట్ర నాయకులు మాట్లాడుతూ కార్మిక లోకానికి మేడే ఒక పండుగ లాంటిది అన్నారు. శ్రమదోపిడి నుండి కార్మికులకు విముక్తి కలిగించడం కోసం ఎందరో ప్రాణాలను అర్పించిన మే డే ఆవిర్భావం చేశారన్నారు. దర్శకులు శ్రామికులు ఒక్క తాటిమీద నిలిస్తే యాజమాన్యాలు వస్తాయని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు వై వెంకన్న, లాలు, ఈసం కృష్ణ , నరేష్ , పి వై ఎల్ జిల్లా కార్యదర్శి రవి, ప్రమోద్, పి డి ఎస్ యు రాష్ట్ర నాయకులు రాజేష్ , తాపీ మేస్త్రి అసోసియేషన్ మస్తాన్, వెంకన్న, తదితరులు పాల్గొన్నారు
Post A Comment: