CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

TS

మణుగూరు లో అభివృద్ధి పనులను పరిశీలించిన ప్రభుత్వ విప్,జిల్లా అధ్యక్షులు రేగా కాంతారావు

Share it:

 


మన్యం టీవీ మణుగూరు:


భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, మణుగూరు మండలం లోని అంబేద్కర్ సెంటర్ నుండి ప్రభుత్వ జూనియర్ కళాశాల వరకు సుమారు రూ.2 కోట్ల రూపాయల అంచనా వ్యయం నిధులతో జరుగుతున్న రోడ్డు విస్తరణ,డివైడర్స్,నిర్మాణ అభివృద్ధి పనులను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్,టిఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షులు రేగా కాంతారావు గురువారం నాడు పరిశీలించి,పనుల వివరాలను అడిగి తెలుసుకున్నారు. పనులను వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించారు.ఈ కార్యక్రమంలో జడ్పీటీసీ పొశం.నర్సింహారావు, పీఏసీఎస్ చైర్మన్ కుర్రి. నాగేశ్వరరావు,స్థానిక ప్రజాప్రతినిధులు,టిఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు ముత్యం బాబు,పట్టణ అధ్యక్షులు అడపా అప్పారావు, కార్యదర్శులు,నవీన్,టిఆరేస్వి రాష్ట్ర కార్యదర్శి ఎన్ ఎన్ రాజు,నాయకులు వట్టం. రాంబాబు,యాదగిరి గౌడ్,నియోజకవర్గ యువజన కార్యదర్శి బోశెట్టి రవి ప్రసాద్, మండల యువజన అధ్యక్షులు హర్ష నాయుడు, రుద్ర వెంకట్,పార్టీ ముఖ్య నాయకులు,యువజన నాయకులు,తదితరులు పాల్గొన్నారు.

Share it:

TS

Post A Comment: