దమ్మపేట మే 28 ( మన్యం మనుగడ ) : ఈ రోజు అన్న నందమూరి తారక రామారావు శతజయంతి కార్యక్రమం దమ్మపేట లో ఘనంగా నిర్వహించడం జరిగింది,ముందుగా పార్టీ జెండా ఆవిష్కరణ, పూలమాలలతో అన్న గారి విగ్రహాన్ని సత్కరించటం,కేక్ కటింగ్, మజ్జిగ పంపిణీ,పులిహోర పంపిణీ కార్యక్రమాలు నిర్వహించటం జరిగింది అలాగే ముష్టిబండ,గందుగులపల్లి గ్రామాలలో జయంతి కార్యక్రమాలు నిర్వహించటం జరిగింది. మరొక కార్యక్రమం మందలపల్లిలో చౌదరి వెల్ఫేర్ అసోసియేషన్ మండపంలో కేక్ కట్ చేసి ఎంటిఆర్ శతజయంతి ఉత్సవాలు నిర్వహించారు ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షుడు నాయదు చెన్నారావ్, ఎండీ వలిపాష,గడ్డిపాటి సత్యం,మాజీ ఎమ్మెల్యే తాటి వెంకటేశ్వర్లు,మందలపల్లి ఉపసర్పంచ్ గారపాటి సూర్యనారాయణ,సహకార సంఘ అధ్యక్షులు రావు జోగేశ్వరరావు,పోతినేని శ్రీరామ వెంకట్రావు,వైస్ ఎంపీపీ దారా మల్లిఖార్జునరావు,చారమల్ల శ్రీను,రాయల పుల్లారావు,పైడి ప్రసాద్,ఎండీ ఫైజుద్దిన్,నందమూరి సూర్యారావు,నందమూరి నాగు,జోనిబోను శ్రీను,సందా సుబ్బారావు,కూకలకుంట కనయ్య,బొంతు సత్యం,బాల శ్రీను,ములగలపాటి ప్రసాద్,తుమ్మల ఈశ్వర ప్రసాద్,పులిచర్ల రాంప్రసాద్,ఉయ్యాల లక్ష్మినారాయణ,చిరు,మురికి రాంబాబు,కణితి లక్ష్ముదు,సింగరాజు,బాబు, గాంధీ,వీరాస్వామి,బుచ్చి వెంక్ట్రావు,,ఆంజనేయులు, అంజయ్య, బోగి సత్యం, సుబ్బారావు, బాబు,కొండపల్లి కృష్ణమూర్తి, పార్టీ అభిమానులు పాల్గొని విజయవంతం చేయటం జరిగింది.
Post A Comment: