మన్యం మనుగడ వాజేడు మే31:
జిల్లా కలెక్టర్ ములుగు ఆదేశాల మేరకు వాజేడు మండలంలోని ట్రైబల్ ఇసుక సొసైటీ క్వారీలలో, పట్టా క్వారీలలో వాజేడు మండల తహసీల్దార్ సర్వర్ పాషా, ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. క్వారీలలో ప్రభుత్వ నిబంధనలు ఉల్లంఘన చేస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఈ కార్యక్రమంలో యం ఆర్ ఐ, రెవెన్యూ సిబ్బంది, క్వారీల యాజమాన్యం, తదితరులు పాల్గొన్నారు.
Post A Comment: