దమ్మపేట మే 23 ( మన్యం మనుగడ ) : తాటి సుబ్బన్నగూడెం ఎమ్మెల్యే స్వగృహంలో అశ్వారావుపేట సర్కిల్ ఇన్స్పెక్టర్ గా బాధ్యతలు చేపట్టిన బాలకృష్ణ ఈరోజు అశ్వారావుపేట శాసనసభ్యులు మెచ్చా నాగేశ్వరరావు ను మర్యాదపూర్వకంగా కలిశారు.వారితో పాటు దమ్మపేట ఎస్ఐ శ్రావణ్ కుమార్ ,జడ్పీటీసీ పైడి వెంకటేశ్వరరావు,అబ్దుల్ జిన్నా ఉన్నారు.
Post A Comment: