దమ్మపేట మే 19 ( మన్యం మనుగడ ) : ఖమ్మం ఎస్.ఆర్ గార్డెన్ లో నిర్వహించిన వానాకాలం సాగు సన్నాహక సదస్సులో పాల్గొన్న అశ్వారావుపేట ఎమ్మెల్యే మెచ్చా నాగేశ్వరరావు అశ్వారావుపేట నియోజకవర్గంలో AEO ల కొరత ఉండటంతో వాటి గురించి మరియు ఇతర సమస్యల పై మంత్రి వర్యులు సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి కి వినతి పత్రాన్ని సమర్పించారు ఎమ్మెల్యే.ఇందుకు
సానుకూలంగా స్పందించిన మంత్రి నిరంజన్ రెడ్డి
Post A Comment: