ములకలపల్లి:మే15:
మన్యం మనుగడ ప్రతినిధి:
మండలంలోని రింగిరెడ్డిపల్లి లో మండల స్థాయి తాళ్లపాయ ప్రీమియర్ లీగ్ క్రికెట్ పోటీలను ములకలపల్లి మాజీ జెడ్పిటిసి బత్తుల అంజి ప్రారంభించారు.కార్యక్రమం లో స్థానిక సర్పంచ్ బైటి.రాజేష్,వైస్.యం.పి.పి కొదుమూరి పుల్లారావు,మాధారం సర్పంచ్ వాడె నాగరాజు, ములకలపల్లి ఎంపీటీసీ శనగపాటి మెహ్రా, సీతారాములు,టోర్నమెంట్ నిర్వాహకులుకొండ్రుఅనిల్,వెంకట్, సాయి గ్రామ పెద్దలు వగ్గెల వెంకటేశ్వర్లు,కొండ్రు సుందర్ రావు, బైటి రాము ,శనగపాటి రవి,సురభి. రాజేష్,టీఆరెఎస్ వి మండల అధ్యక్షుడు గుంట్రు కృష్ణాయాదవ్,పొడియం ప్రేమ్, క్రీడాకారులు తదితరులు పాల్గొన్నారు.
Post A Comment: