మన్యం మనుగడ వాజేడు మే 23:
2021 లో మలేరియా వ్యాధి సోకిన వారికి చికిత్సా జరిగిన విధానాన్ని తెలుసుకునేందుకు సిగ్మా ఫౌండేషన్ హైదరాబాద్ వారి ఆధ్వర్యంలో వాజేడు మండలం మురుమూరు గ్రామ పంచాయతీలో గణపురం బిజినపల్లి, మూరుమురు, పలు గ్రామాలలో సర్వే నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా ఐ టి డి ఎ ,డి ఎం హెచ్ వో, డాక్టర్ క్రాంతి కుమార్ , డాక్టర్ వెంకటేష్, డాక్టర్ విజయలక్ష్మి, మలేరియా సబ్ యూనిట్ ఆఫీసర్ ,నరసింహారావు, హెల్త్ సూపర్వైజర్ కోటిరెడ్డి, ఆశా కార్యకర్తలు అంగన్వాడీ టీచర్లు, తదితరులు పాల్గొన్నారు,
Post A Comment: