మన్యం మనుగడ ఏటూరు నాగారం
ఏటూరు నాగారం గిరిజన సహకార సంస్థ కు చెందిన వాహనం శుక్రవారం మంగపేట మండలం తిమ్మంపేట గ్రామానికి రేషన్ బియ్యం సరఫరా చేసి తిరిగి వస్తున్న క్రమంలో కమలాపూర్ ఏటూరునాగారం కు మధ్య గల జీడి వాగు ప్రాంతంలో ముందు టైరు పగిలి పల్టీ కొట్టింది.ఈ వాహనం నడుపుతున్న డ్రైవర్ సుధాకర్ కు స్వల్ప గాయాలు అయ్యాయి,ఏటూరు నాగారం సామాజిక ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.
Post A Comment: