CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

TS

కొమరం భీమ్ విగ్రహానీ ఆవిష్కరించిన ఎంఎల్ఎ మెచ్చా.

Share it:

 


మన్యం మనుగడ, అశ్వారావుపేట: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, అశ్వారావుపేట మండలం, బచ్చువారిగుడెం గ్రామంలో గిరిజన ఉద్యమ నాయకుడు కొమరం భీమ్ విగ్రహాన్ని అశ్వారావుపేట శాసనసభ్యులు ఎమ్మెల్యే మెచ్చా నాగేశ్వరరావు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మెచ్చా నాగేశ్వరరావు మాట్లాడుతు ప్రత్యేకమైన ఆదివాసి గిరిజనుల రాజ్యం కోసం, స్వపరిపాలన కోసం ఆదివాసీ హక్కులకోసం అసఫ్ జహి రాజవాసంకు వ్యతిరేకంగా పోరాడిన ఒక గొప్ప ఆదివాసి నాయకుడనీ, ఆయన జీవితాన్ని మనం స్ఫూర్తిగా తీసుకోవాలనీ అన్నారు.

ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, గిరిజన ఆదివాసి నాయకులు, కార్యకర్తలు, అభిమానులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

Share it:

TS

Post A Comment: