తెలంగాణ అభివృద్ధి కోసం పనిచేస్తానని రాజ్యసభ సభ్యుడు గాయత్రి రవి అన్నారు. సీఎం కేసీఆర్ సూచనల ప్రకారం రాజ్యసభలో నడుచుకుంటానన్నారు. ఇంతపెద్ద గౌరవం ఇచ్చిన ముఖ్యమంత్రి కేసీఆర్ కు ధన్యవాదాలు తెలిపారు. బీసీ సంఘాల జేఏసీ కమిటీల తరపున ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేశారు.
Post A Comment: