మన్యం మనుగడ మంగపేట.
మంగపేట మండల శనగకుంట గ్రామంలో అగ్నిప్రమాద బాధిత కుటుంబాలకు ఆల్ ఇండియా కాంగ్రెస్ పార్టీ మహిళా కార్యదర్శి ములుగు ఎమ్మెల్యే శ్రీమతి ధనసరి(అనసూయ) సీతక్క కుమారుడు నియోజకవర్గ యువ నాయకులు దనసరి సూర్య బియ్యం బట్టలు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో పినపాక నియోజకవర్గ బూర్గంపాడు మండల లక్ష్మీపురం (గ్రామ దాతల సహాయంతో (సూర్య టీమ్) కోమటిరెడ్డి రాజశేఖర్ రెడ్డి చింతా రవీందర్ రెడ్డి పోతి రెడ్డి కోటిరెడ్డి యారం నాగిరెడ్డి మాది నేని హరీష్ తదితరులు పాల్గొన్నారు.
Post A Comment: