గుండాల మే 8(మన్యం మనుగడ) రోడ్డు ప్రమాదంలో ఇరువురికి గాయాలైన సంఘటన చోటు చేసుకుంది. కొడవటంచ గ్రామానికి చెందిన ఈ సం బాలరాజు, చీమల సమ్మయ్య లు గుండాల నుండి తమ స్వగ్రామమైన కొడవటంచ వెళుతుండగా మార్గమధ్యలో ఎదురుగా వస్తున్న ట్రాక్టర్ ను ద్విచక్ర వాహనంతో ఢీకొట్టడంతో కింద పడ్డారు ఇరువురికి గాయాలయ్యాయి వీరిలో ఈసం బాలరాజుకు సీరియస్ గా ఉండటంతో ఖమ్మం తరలించారు
Post A Comment: