గుండాల మే 8(మన్యం మనుగడ) అనారోగ్యంతో ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ మృతి చెందిన సంఘటన మండలంలో చోటుచేసుకుంది. మండల కేంద్రానికి చెందిన ఉకే రాము(35) అనారోగ్యంతో మృతి చెందారు. కాచన పల్లి రేంజ్ పరిధిలో పరిధిలో ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ గా విధులు నిర్వహిస్తున్నారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతూ ఆదివారం మృతి చెందాడు
Post A Comment: