CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

TS

నూతనంగా నిర్మిస్తున్న మసీదును సందర్శించిన రేగా.

Share it:


మన్యం మనుగడ, పినపాక:


 భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పినపాక మండలం ఏడూళ్ల బయ్యారం గ్రామపంచాయతీ పోతిరెడ్డి పల్లి గ్రామం నందు ముస్లిం మైనార్టీ  నూతనంగా నిర్మిస్తున్న  మసీదు భవనాన్ని  పరిసర ప్రాంతాలను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్ , పినపాక శాసనసభ్యులు, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా టిఆర్ఎస్ పార్టీ  అధ్యక్షులు  రేగా కాంతారావు  సందర్శించారు. అనంతరం ముస్లిం మైనార్టీ పెద్దలు ఆయనను ఘనంగా శాలువతో సత్కరించారు. ఈ సందర్భంగా వారు పలు సమస్యల మీద వినతి పత్రం అందజేశారు, సమస్యల పరిష్కారానికి తన వంతు కృషి చేస్తానని ఆయన హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో టిఆర్ఎస్ పార్టీ ప్రజాప్రతినిధులు, అభిమానులు, ముస్లిం మైనారిటీ పెద్దలు తదితరులు పాల్గొన్నారు.

Share it:

TS

Post A Comment: