ములకలపల్లి:(మే28):
మన్యం మనుగడ ప్రతినిధి :
విశ్వ విఖ్యాత నట సార్వభౌమ నందమూరి తారక రామారావు జన్మ దిన వేడుకలను ములకలపల్లి మండల కేంద్రము లో టీ డీ పీ మండల అధ్యక్షులు తెళ్ళ చెన్నయ్య ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు.ఈ సందర్బంగా అయన మాట్లాడుతూ తెలుగు ప్రజల ఆత్మగౌరవాన్ని ఎన్ టి ఆర్ నిలబెట్టారు.అయన జన్మ ప్రజలకోసమే అంకింతం చేశారని తెలిపారు.ఈ కార్యక్రమంలో చెల్లా వెంకటేశ్వర్లు,మూకమామిడి ఎంపీటీసీ తాటి తులసి,ములకలపల్లి సర్పంచ్ బీబినేని భద్రం,గంగి సెట్టి సత్యం,తన్నీరు పుల్లయ్య ,పువ్వాల శ్రీను,డాక్టర్ ప్రదీప్,బత్తుల సీతారాములు,మిరియాల శంకర్ రావు,కంటే రామ కృష్ణ,జంగిల్ వెంకటేష్,కరీం,శెనగపాటి సుదర్శన్,కీసరి రాములు,బక్కులు, గొడ్ల రాజు,ఎండీ.జబ్బార్,అద్దంకి నాగేశ్వరరావు,సెట్టిపల్లి సుధాకర్, కోటోజు భాస్కర్, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
Post A Comment: