CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

TS

రైతు సంఘర్షణ సభకు తరలి వెళ్లిన మండల కాంగ్రెస్ శ్రేణులు..

Share it:

 



మన్యం,మనుగడ,దుమ్ముగూడెం::

వరంగల్ లో జరిగే రాహుల్ గాంధీ రైతు సంఘర్షణ సభకు భద్రాచలం నియోజకవర్గం నుండి 200 వాహనాలతో బయల్దేరారు టిపీసీసీ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి, భద్రాద్రి కొత్తగూడెం అధ్యక్షులు భద్రాచలం శాసనసభ్యులు పొదేం వీరయ్య పిలుపుమేరకు దుమ్మగూడెం మండలం నుంచి రెండు బస్సులు 10 కార్లలో సుమారు 500 మంది కాంగ్రెస్ శ్రేణులు సభకు తరలి వెళ్లారు ఈ సందర్భంగా టి పి సి సి నెంబర్ నల్లపు దుర్గాప్రసాద్ మార్గమధ్యంలో ఏర్పాటు చేసినటువంటి వన భోజనాలు చేసి ఇ బయల్దేరారు. ఈ కార్యక్రమంలో దుమ్ముగూడెం మండల అధ్యక్షులు లంక శ్రీనివాసరావు ఆధ్వర్యంలో తరలి వెళ్లారు. సీనియర్ నాయకులు బైరెడ్డి సీతారామారావు వెంకట్ రమణ రెడ్డి, యూత్ నాయకులు హరికృష్ణ, కనుబుద్ది దేవా ,నరేష్, శివ, సమ్మయ్య, వేణు చంటి తదితరులు పాల్గొన్నారు

Share it:

TS

Post A Comment: