మన్యం మనుగడ, మంగపేట.
మంగపేట మండలం లోని కమలాపురం గ్రామపంచాయతీ పరిధిలో గల సుభాష్ చంద్రబోస్ కాలనీలో ఇటువల తీవ్ర అనారోగ్యంతో సాధనపల్లి. నర్సయ్య మృతి చెందాడు, విషయం తెలుసుకున్న శ్రీ రామకృష్ణ సేవా ట్రస్ట్ సభ్యులు ఆ కుటుంబాన్ని పరామర్శించి,అతని భార్య పార్వతి కి పెద్ద కర్మ నిమిత్తం రెండు వేల రూపాయలు ఆర్థిక సహాయాన్ని అందజేశారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్నవారిలో శ్రీ రామకృష్ణ సేవా ట్రస్ట్ వ్యవస్థాపక అధ్యక్షులు బాడిశ .నాగ రమేష్ మరియు ట్రస్ట్ సేవ కమిటీ సభ్యులు నవీన్, కొమరం వికాస్, ముయబోయిన శివ, చెట్టుపల్లి రామకృష్ణ, గుగ్గిళ్ళ సురేష్, జై భీమ్ రామ్మోహన్ తదితరులు పాల్గొన్నారు.
Post A Comment: