ఈరోజు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరు మండలం పగిడేరు గ్రామానికి చెందిన టిఆర్ఎస్ పార్టీ మండల నాయకులు గువ్వా రాంబాబు అమ్మ గారైన గువ్వా లక్ష్మమ్మ (88) సంవత్సరాలు ఇటీవల కొన్ని రోజుల క్రితం అనారోగ్యంతో మరణించడంతో వారి దశదినకర్మ లో పాల్గొని మృతురాలి చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించి, అనంతరం కుటుంబ సభ్యులను పరామర్శించి ధైర్యంగా ఉండాలని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్ & పినపాక శాసనసభ్యులు & భద్రాద్రి కొత్తగూడెం జిల్లా టిఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు శ్రీ రేగా కాంతారావు గారు
Post A Comment: