మన్యం మనుగడ, పినపాక :
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పినపాక మండలం గోపాల రావు పేట గ్రామంలో బొలిశెట్టి వెంకటేశ్వరరావు ప్రధమ వర్ధంతి సందర్భంగా వారి నివాసానికి వెళ్లి , చిత్రపటానికి తెలంగాణ ప్రభుత్వ విప్, పినపాక నియోజకవర్గ ఎమ్మెల్యే ,రేగా కాంతారావు నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో మండల టిఆర్ఎస్ పార్టీ ప్రజాప్రతినిధులు, అభిమానులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు
Post A Comment: