మన్యం మనుగడ వెబ్ డెస్క్:
వేతన ఒప్పంద జాప్యాన్ని నిరసిస్తూ..
సింగరేణి కాంట్రాక్ట్ కార్మికులను మున్సి పాలిటీ/గ్రామ పంచా యతీలకు అప్పజె ప్పాడాన్ని నిరసిస్తూ..
30వ తేదీన కొత్తగూడెం హెడ్ ఆఫీస్ ముట్టడిని జయప్రదం చేయండి..
సింగరేణిలో కాంట్రాక్ట్ కార్మికులకు సంబంధిం చిన వేతన ఒప్పందానికి సంబంధించిన జాప్యా న్ని నిరసిస్తూ ఈనెల 30వతేదీన జరిగే హెడ్ ఆఫీస్ ముట్టడిని కాంట్రా క్ట్ కార్మికులు జయప్రదం చేయాలని పిలుపుని చ్చారు సింగరేణి కాంట్రా క్ట్ కార్మికుల రాష్ట్ర జేఏసీ నాయకులు హైదరా బాద్ లోని లేబర్ కార్యా లయంలోనిర్వహించినా జాక్ సమావే శంలో గుత్తుల సత్యనారా యణ,ఆకులవెంకన్న,నాగభూషణం,మధు,రమేష్ ,సత్తయ్యమల్లిక్ లు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సింగరేణి యాజమాన్యం ఈరోజు ఆర్ ఎల్ సి కార్యాలయంలో జరిగిన చర్చలు31కి వాయిదా పడ్డాయి చర్చల పేరుతో కాలయాపన చేయడం తగదని అన్నారుఅలాగే సింగరేణిలో కొన్ని విభాగాల కాంట్రాక్ట్ కార్మికులను మున్సిపల్/గ్రామ పంచాయితీలకు అప్పజెప్పు ఆలోచన ను వెంటనే విరమించు కోవాలని అన్నారు ఈ సమావేశంలో జేఏసీ నాయకులు కడారి సునీల్,బోగే ఉపేం దర్, యాకుబ్ షావలి,బ్రహ్మం,నిర్మల, నాగేశ్వర్ రావు క్రిష్ణయ్యలతో పాటు తదితరులు పాల్గొ న్నారు
Post A Comment: