CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

TS

పినపాక సత్యమేవ జయతే ప్రెస్ క్లబ్ 50 కేజీల బియ్యం వితరణ.

Share it:

 


మన్యం మనుగడ, పినపాక:

పినపాక సత్యమేవ జయతే ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో తొగ్గూడెం కారం రాజు అగ్నిప్రమాద బాధితులకు పినపాక ప్రెస్ క్లబ్ తరఫునుండి 50 కేజీల బియ్యం అందించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా సామాజిక కార్యకర్త కర్నె రవి హాజరయ్యారు. ఈ సందర్భంగా అయన మాట్లాడుతూ అండగా ఉంటామని తెలియజేశారు. ఈ యొక్క కార్యక్రమంలో ప్రెస్ క్లబ్ అధ్యక్షులు నిమ్మ లింగారెడ్డి, ప్రెస్ క్లబ్ మిత్రులు పాల్గొన్నారు.

Share it:

TS

Post A Comment: