మన్యం మనుగడ, పినపాక:
పినపాక సత్యమేవ జయతే ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో తొగ్గూడెం కారం రాజు అగ్నిప్రమాద బాధితులకు పినపాక ప్రెస్ క్లబ్ తరఫునుండి 50 కేజీల బియ్యం అందించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా సామాజిక కార్యకర్త కర్నె రవి హాజరయ్యారు. ఈ సందర్భంగా అయన మాట్లాడుతూ అండగా ఉంటామని తెలియజేశారు. ఈ యొక్క కార్యక్రమంలో ప్రెస్ క్లబ్ అధ్యక్షులు నిమ్మ లింగారెడ్డి, ప్రెస్ క్లబ్ మిత్రులు పాల్గొన్నారు.
Post A Comment: