మన్యం టీవీ భుర్గంపాడు:
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, బూర్గంపాడు మండలంలో సీసీ కెమెరాలు ఏర్పాటు కొరకు ఎస్పీ వెల్ఫేర్ ఫండ్ కు రూ.5 లక్షల రూపాయల చెక్కును సోమవారం జిల్లా ఎస్పీ సునీల్ థత్ కు జెడ్పీటీసీ దంపతులు కామిరెడ్డి శ్రీలత,రామకొండారెడ్డి అందజేశారు.ఈ కార్యక్రమంలో సొసైటీ చైర్మన్ బిక్కసాని శ్రీనివాసరావు,ఇరవెండి మాజీ ఎంపిటిసి వల్లూరిపల్లి. వంశీకృష్ణ,వర్కింగ్ ప్రెసిడెంట్ జలగం జగదీష్,టిఆర్ఎస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.
Post A Comment: