మన్యం మనుగడ, మంగపేట.
మంగపేట మండల కేంద్రంలో గంపోనిగూడెం రైతులతో జిల్లా ఎస్టీ సెల్ అధ్యక్షులు గుమ్మడి సోమయ్య మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు వరంగల్ లో జరిగిన రైతు డిక్లరేషన్ లో మన భావి భారత ప్రధానమంత్రి రాహుల్ గాంధీ చేసిన హామీలను వాడ వాడ న, గడప గడప న వెళ్లి రాబోయే కాలంలో 2023 లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే ఏకకాలంలో రెండు లక్షల రూపాయల రుణమాఫీ చేస్తాం, కౌలు రైతులకు కూడా ఎకరాకు 15 వేల రూపాయలు ఆర్ధిక సాయం చేస్తుంది. ప్రతి పంటలకు గిట్టుబాటు ధరలు కల్పిస్తుంది అని, రైతు ను రాజును చేసేది కాంగ్రెస్ పార్టీ మాత్రమే తెలంగాణ రాష్ట్ర న్నీ ఇచ్చిన కాంగ్రెస్ పార్టీని రానున్న రోజుల్లో అత్యధిక మెజారిటీ గెలిపించాలి అని ఆయన అన్నారు.. ఈ కార్యక్రమంలో రచ్చబండ రైతు డిక్లరేషన్ మండల ఇంఛార్జ్లుఉమ్మడి జిల్లా ఉపాధ్యక్షులు పూజారి సురేందర్ బాబు,ఎస్సి సెల్ జిల్లా ప్రధాన కార్యదర్శి దిగ్గొండ కాంతారావు, మండల ఉపాధ్యక్షులు తూడి భగవాన్ రెడ్డి,ప్రధాన కార్యదర్శి మైపా లాలయ్య,మైనార్టీ సెల్ మండల అధ్యక్షులు హిదైతుల, ఎస్టీ సెల్ మండల అధ్యక్షులు చాద మల్లన్న, బీసీ సెల్ మండల అధ్యక్షులు ముత్తినేని ఆదినారాయణ, సీతక్క యువసేన మండల అధ్యక్షులు సిద్దబతుల జగదీష్, ఎస్సి సెల్ మండల ప్రధాన కార్యదర్శి దల్లామ్ శివప్రసాద్, సీనియర్ నాయకులు బసారి నాగార్జున,బసారి హరికృష్ణ, సయ్యద్, హుస్సేన్ , పూనెం ప్రశాంత్, తదితరులు పాల్గొన్నారు.
Post A Comment: