మన్యం టీవీ భుర్గంపాడు:
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, బూర్గంపహాడ్ మండల పరిధిలోని మొరంపల్లి బంజర్ గ్రామంలో బొడ్రాయి ప్రతిష్ట,శ్రీ ముత్యాలమ్మ తల్లి విగ్రహ ప్రతిష్ట,శ్రీ పోతురాజు విగ్రహ ప్రతిష్ఠ మహోత్సవం సందర్భంగా స్థానిక ఆలయ కమిటీ సభ్యుల ఆహ్వానం మేరకు బొడ్రాయి ప్రతిష్ట కార్యక్రమంలో పాల్గొని శ్రీ ముత్యాలమ్మ తల్లిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించిన బూర్గంపహాడ్ జడ్పీటీసీ కామిరెడ్డి శ్రీలత-రామకొండా రెడ్డి దంపతులు.అనంతరం ఆలయ కమిటీ సభ్యులకు రూ. 10,000 రూపాయల విరాళం అందజేసి, మహా అన్నదానం కార్యక్రమం లో పాల్గొన్నారు.ఈ కార్యక్రమం లో వారి వెంట స్థానిక ఉపసర్పంచ్ కైపు. లక్ష్మీనారాయణ రెడ్డి,స్థానిక టిఆర్ఎస్ గ్రామ కమిటీ అధ్యక్షులు కైపు.ఖగేందర్ రెడ్డి, స్థానిక టిఆర్ఎస్ నాయకులు మేడం.లక్ష్మీనారాయణ రెడ్డి, కైపు సుబ్బిరామిరెడ్డి,గాదె నర్సిరెడ్డి,కురుకుంట్ల చిన్నప రెడ్డి,బత్తుల కొండారెడ్డి,కైపు నాగిరెడ్డి,చేతుల పెద్ద వీర్రాజు, యక్కంటి శ్రీనివాస రెడ్డి,ఆలయ కమిటీ సభ్యులు స్థానిక నాయకులు తదితరులు పాల్గొన్నారు.
Post A Comment: