గుండాల మే 20(మన్యం మనుగడ) గుండాల, ఆళ్లపల్లి మండలాల్లో శనివారం ఉదయం 6 గంటల 30 నిమిషాల నుండి మధ్యాహ్నం 1 గంటల 30 నిమిషాలకు విద్యుత్ లైన్ మరమ్మత్తుల దృష్టి విద్యుత్ నిలిపి వేయబడును ఉందని అసిస్టెంట్ ఇంజనీర్ రవి పేర్కొన్నారు. వినియోగదారులు ఈ అంతరాయాన్ని గమనించి విద్యుత్ అధికారులకు సహకరించాలని విజ్ఞప్తి చేశారు
Post A Comment: