CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

TS

అత్యధిక ఉష్ణోగ్రతలు దృశ్య కార్మికుల పని వేళలను సవరించి కార్మికులను కాపాడాలి:సి ఐ టి యు*l.

Share it:

 


మన్యం టీవీ మణుగూరు:

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, మణుగూరు ఏరియా లో అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్న సందర్భంగా కార్మికుల యొక్క పని వేళలను సవరించి,కార్మికులను కాపాడాలని గురువారం జరిగిన సి ఐ టి యు బ్రాంచ్ కమిటీ సమావేశంలో బ్రాంచ్ కార్యదర్శి వెంకటరత్నం డిమాండ్ చేశారు. ప్రతి సంవత్సరము కన్నా ఈ సంవత్సరం ఉష్ణోగ్రతలు చాలా తీవ్రంగా ఉన్నాయని,కార్మికులు చాలా ఇబ్బందులు పడుతున్నారు అని,దీనివలన కార్మికులకే కాకుండా,భారీ యంత్రము లకు కూడా రిపేర్లు ఎక్కువగా వచ్చే అవకాశం ఉన్నందున యాజమాన్యం వెంటనే స్పందించి,కార్మికులను, యంత్రములను కాపాడి,సంస్థ భవిష్యత్తును కాపాడాలని అని సి ఐ టి యు తరపున యాజమాన్యాన్ని కోరుతున్నామన్నారు.ఈ సమావేశంలో టి వి ఎమ్ వి ప్రసాద్,ఈశ్వరరావు,లక్ష్మణ్ రావు,రామ్మూర్తి,బిక్షపతి,విల్సన్,రాజు,పారుపల్లి ప్రభాకర్ రావు,లక్ష్మణరావు తదితరులు పాల్గొన్నారు.

Share it:

TS

Post A Comment: