గుండాల ఏప్రిల్ 28(మన్యం మనుగడ) శుక్రవారం ఉదయం 7 గంటల నుండి మధ్యాహ్నం 3 గంటల వరకు గుండాల, ఆళ్ల పల్లి మండలాలకు విద్యుత్ సరఫరా నిలిపి వేయబడును దానికి వినియోగదారులు సహకరించాలని అసిస్టెంట్ ఇంజనీర్ రవి విజ్ఞప్తి చేశారు. బూడిదపాడు 220 కె.వి సబ్ స్టేషన్ నందు మరమ్మతులు చేయనున్నారని అందుచేత సరఫరాకు అంతరాయం కలుగుతుందని ఆయన అన్నారు మూడు గంటల తర్వాత విద్యుత్ పునరుద్ధరించబడింది వినియోగదారులు గమనించాలని కోరారు
Navigation
Post A Comment: