మన్యం మనుగడ,పినపాక:
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పినపాక మండలం తోగ్గూడెం పంచాయితీలో గురువారం పినపాక మండల అభివృద్ధి అధికారి శ్రీనివాసులు పర్యటించారు. ఈ కార్యక్రమంలో భాగంగా పంచాయతీలో ఏర్పాటుచేసిన పల్లె ప్రకృతి వనాలను పరిశీలించారు. మొక్కల సంరక్షణ వేసవిలో బాధ్యతగా తీసుకోవాలని సెక్రటరీలకు సూచించారు. నర్సరీల్లో గడ్డి మొక్కలు తొలగించాలని ఆదేశించారు.ఈ కార్యక్రమంలో స్థానిక సెక్రటరీ కృష్ణమూర్తి పాల్గొన్నారు.
Post A Comment: