CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

TS

కొండరెడ్ల కు ప్రతి కుటుంబానికి ఇరవై లక్షలు పథకం ప్రవేశపెట్టి ఇవ్వాలి.

Share it:

 


దమ్మపేట ఏప్రిల్ 11 ( మన్యం మనుగడ ) : తెలంగాణ రాష్ట్రంలో దళిత బందు పథకం ప్రవేశపెట్టి హరిజనులకు ప్రతి కుటుంబానికి పది లక్షల ఇస్తున్నట్లే అంతరించిపోతున్న కొండరెడ్ల కుటుంబాలకు కూడా ఒక్కొక్క కుటుంబానికి ఇరవై లక్షల రూపాయల పథకం ప్రవేశపెట్టి ఇవ్వాలి అలా అయితేనే వాళ్ల జీవితాల్లో మార్పులు వస్తాయని ,అభివృద్ధి సాధ్యపడుతుందని ఆదివాసీ జెఎసి రాష్ట్ర కార్యదర్శి కొరసా వెంకటేశ్ దొర డిమాండ్ చేశారు అంతేగానీ గవర్నర్ నామమాత్రపు పర్యటన వల్ల ఒరిగేదేమీ లేదని తెలిపారు పోడు భూములకు పట్టాలు ఇవ్వాలని జీవో నెంబర్ మూడును కాపాడాలని తెలిపారు

Share it:

TS

Post A Comment: