మన్యం మనుగడ, పినపాక:
భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో నూతనంగా ప్రారంభించిన భద్రాద్రి థర్మల్ పవర్ స్టేషన్ లో కార్మికుల కొరకు బి టి పి ఎస్ యజమాన్యం నూతన దవాఖాన ను ఏర్పాటు చేసింది. కార్మికులకు కనీస సదుపాయాలు అందుబాటులో ఉండే విధంగా దవాఖాన ను తీర్చిదిద్దుతున్నామని, బి టి పి ఎస్ సి ఈ బాలరాజు అన్నారు. ఈ కార్యక్రమంలో ఎస్ ఈ శ్రీనివాస రావు, డాక్టర్ బాబు రావు, డాక్టర్ శాలిని, తదితరులు పాల్గొన్నారు
Post A Comment: