మన్యం మనుగడ, మంగపేట.
మంగపేట మండలం వాగుడ్డుగూడెం గ్రామపంచాయతీ పరిధిలోగల లక్ష్మీనర్సాపూర్ గ్రామంలో చీమల లక్ష్మి (60)ఇటీవల అనారోగ్యంతో మృతి చెందింది. వారి కుటుంబాన్ని పరామర్శించి ఓదార్చి
శ్రీ రామకృష్ణ సేవా ట్రస్ట్ సభ్యులు మూడువేల రూపాయలు (3000/-) ఆర్ధిక సహాయాన్ని వారి కుటుంబానికి అందించారు. ఈ కార్యక్రమం లో పాల్గొన్న వారిలో
శ్రీ రామకృష్ణ సేవా ట్రస్ట్ సభ్యులు బాడిశ నాగ రమేష్ ,కొమరం ధనలక్ష్మి, బాడిశ నవీన్, కొమరం నితిన్,ముయబోయిన శివ ,కుర్సం హేమలత, మరియు
లక్ష్మీ నర్సాపురం గ్రామానికి చెందిన కుల పెద్దలు కుర్సం విష్ణుమూర్తి,కుర్సం పుల్లయ్య, కారం సాంబయ్య ,
మడకం లక్ష్మయ్య,కుర్సం.నరేష్,
తుర్స సతీష్ ,మడకం సమ్మయ్య ,మడకం బాబు, బాడిశ నరసింహారావు,
చౌలం రాజేష్ తదితరులు పాల్గొన్నారు.
Post A Comment: