దమ్మపేట ఏప్రిల్ 14 ( మన్యం మనుగడ ) : భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే తాటి వెంకటేశ్వర్లు కుమార్తె తాటి మహాలక్ష్మి ( 25 ) ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం భద్రాచలం ప్రభుత్వ హాస్పిటల్ కు తరలించారు పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Navigation
Post A Comment: