మన్యం మనుగడ ఏటూరు నాగారం
ములుగు జిల్లా ఏటూరు నాగారం ఐటీడీఏ కార్యాలయం లో 131వ అంబేద్కర్ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు.ముందుగా అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో ఎస్ డి సి శ్రీరాములు,ఏవో దామోదర్ స్వామి,ఎస్ ఓ రాజ్ కుమార్, ఏ టి డి ఓ దేశి రామ్,ఐటిడిఎ కార్యాలయం సిబ్బంది పాల్గొన్నారు.
Post A Comment: