మన్యం మనుగడ ఏటూరు నాగారం
ములుగు జిల్లా ఏటూరు నాగారం మండల కేంద్రంలోని స్థానిక పోలీస్ స్టేషన్ లో అంబేద్కర్ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు.ఈ జయంతి వేడుకలలో ఏటూరు నాగారం ఏఎస్పి పాల్గొని అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.ఈ కార్యక్రమంలో స్థానిక సీఐ కిరణ్ కుమార్,ఎస్ఐ రమేష్ పోలీస్ స్టేషన్ సిబ్బంది సీఆర్పీఎఫ్ సిబ్బంది పాల్గొన్నారు.
Post A Comment: