మన్యం మనుగడ, మంగపేట.
మంగపేట మండలం తిమ్మంపేట గ్రామంలో బుధవారం భారతీయ జనతా పార్టీ (భాజపా)ఆవిర్భావ దినోత్సవ వేడుకలను అపార్టీ శ్రేణులు ఘనంగా నిర్వించారు. ఈ కార్యక్రమంలో మంగపేట మండల బి.జె.పి ఉపాధ్యక్షుడు పల్నాటి సతీష్, మంగపేట మండల మహిళా అధ్యక్షురాలు గోమాస్ సావిత్రి, బూత్ అధ్యక్షుడు సునారి మల్లయ్య, సల్లూరి రాజేందర్, పోలేబోయిన అర్జునరావు, కావిరి మల్లయ్య, దుర్గం రాంబాబు, గోమాస నర్సింహారావు,భూక్యా సంపత్, చిన్నపెల్లి మహేష్, బంటు రాజు, మోడెమ్ దిలీప్, దారావత్ రాంబాబు, చిటమట సతీష్, భూక్యా వెంకన్న, చిల్కమర్రి పుల్లయ్య, పల్నాటి శ్రీను, భూక్యా భీంసింగ్, పట్టెం పగిడి, దుర్గం సత్యం తదితరులు పాల్గొన్నారు.
Post A Comment: