మన్యం మనుగడ కరకగూడెం:కరకగూడెం మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు సయ్యద్ ఇక్బాల్ హుస్సేన్ గత కొన్ని రోజులనుండి అనారోగ్యంతో బాధపడుతు ఉండడంతో ఆయన నివాసానికి వెళ్ళి ఆరోగ్య పరిస్థితులను అడిగి తెలుసుకోని,పరామర్శించిన తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ జాతీయ మహిళా ప్రదాన కార్యదర్శి,ములుగు జిల్లా ములుగు శాసనసభ్యులు దనసరి.సీతక్క ఈ కార్యక్రమంలో మండల కిసాన్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు నాగబండి.వెంకటేశ్వర్లు, మండల యువజన అధ్యక్షులు కునుసోత్ సాగర్,కార్యదర్శి షేక్ రఫీ, మాజీ ఎంపీటీసి దుర్గం. సంజీవ,చెన్నురి. రవీందర్ తదితరులు పాల్గొన్నారు.
Post A Comment: